హోమ్/సినిమా/ఎనిమిదేళ్ల తర్వాత వెండితెరపైకి ప్రీతి జింటా రీఎంట్రీ
సినిమాRead in English

ఎనిమిదేళ్ల తర్వాత వెండితెరపైకి ప్రీతి జింటా రీఎంట్రీ

Aug 1, 2026
Updated August 29, 2026
3 min read
Preity Zinta Returns to the Big Screen with Batwar 1947 - Movies News | Krihaa
Size:
Key Highlights
  • 1ఒకప్పుడు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్‌గా వెలిగిన ప్రీతి జింటా, దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ‘బట్వార్ 1947’ చిత్రంతో మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు.
  • 2తెలుగులో ‘రాజకుమారుడు’, ‘ప్రేమంటే ఇదేరా’ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన ఆమె, వివాహం తర్వాత సినిమాలకు దూరమయ్యారు.
  • 3ఇప్పుడు సన్నీ డియోల్ సరసన నటిస్తూ బలమైన పాత్రతో రీఎంట్రీ ఇస్తున్నారు.1947 దేశ విభజన నేపథ్యంలో తెరకెక్కిన ఈ పిరియాడికల్ డ్రామాను ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించింది.
Fact-Checked by Krihaa Editorial

ఒకప్పుడు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్‌గా వెలిగిన ప్రీతి జింటా, దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ‘బట్వార్ 1947’ చిత్రంతో మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. తెలుగులో ‘రాజకుమారుడు’, ‘ప్రేమంటే ఇదేరా’ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన ఆమె, వివాహం తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు సన్నీ డియోల్ సరసన నటిస్తూ బలమైన పాత్రతో రీఎంట్రీ ఇస్తున్నారు.

1947 దేశ విభజన నేపథ్యంలో తెరకెక్కిన ఈ పిరియాడికల్ డ్రామాను ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షబానా అజ్మీ, ఆలీ ఫజల్ కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా దేశ విభజన సమయంలో ప్రజలు ఎదుర్కొన్న భావోద్వేగాలను ఆవిష్కరించనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share:

Comments (0)

Join the conversation

Sign in to post comments, like, and reply

ప్రచురణ

క్రిహా న్యూస్ — హైదరాబాద్, తెలంగాణ

క్రిహా న్యూస్ ఖచ్చితమైన, స్వతంత్ర వార్తా విశ్లేషణకు కట్టుబడి ఉంది. మా ఎడిటోరియల్ గైడ్‌లైన్స్ మరియు సవరణల విధానం చూడండి.

ప్రాయోజిత సమాచారం / Sponsored